Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం…

నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం…

by Prakash
సమ్మక్క సారలమ్మ మహా జాతర

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మేడారం నూతన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా అర్రెమ్ లచ్చు పటేల్ తోపాటు 14 మంది సభ్యులను మంత్రి సీతక్క ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ట్రస్ట్ బోర్డ్ సభ్యులను గజమాలతో సన్మానించారు. కమిటి సభ్యులు మంత్రిని శాలువతో సన్మానించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసుల ఇలవేల్పు మహా జాతర విజయవంతం చేయాడానికి ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పని చేయాలని సీతక్క అన్నారు. అన్ని సామాజిక వర్గాల వారికి ట్రస్ట్ బోర్డులో ఆవకాశం కల్పించామని మంత్రి అన్నారు. జాతర విజయవంతం కోసం అధికారులతో పాటు.. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కష్టపడి పనిచేయాలన్నారు.

Read Also…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: