Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home TelanganaKarimnagar రాజధాని బస్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

రాజధాని బస్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

by Rama
Sridhar babu

పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ లో ఆర్టీసీ నూతన రాజధాని బస్ (Rajdhani Bus) ను మంత్రి శ్రీధర్ బాబు (Sridhar babu) రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులతో కలిసి బస్సులోకి ఎక్కి సీట్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు దాదాపు 23 కోట్ల జీరో టికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. 6 గ్యారంటీలో ప్రధానమైన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం విజయవంతంగా నెరవేర్చుతున్నామని తెలిపారు. నష్టాలు ఉన్న ఆర్టీసీ కార్పొరేషన్ ను మూడు నెలల్లో నష్టాలు లేకుండా చేశామని, మంథని, మహాదేవ్ పూర్, కాళేశ్వరం బస్టాండ్లలో అధునాతన సౌకర్యాలు కల్పించి, ప్రయాణికులకు మరింత సౌకర్యంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ బస్ స్టేషన్లు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: నేడు వైఎస్సార్ ఈబిసి నేస్తం నిధులను విడుదల చేయనున్న సీఎం


13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక …
ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..
ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం …
ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..
హైదరాబాద్‌ శివారు గాగిల్లాపూర్‌లో ఉన్న ప్రణీత్‌ గ్రూవ్‌ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. రియల్‌ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009385
Total views : 62205

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.