నెల్లూరు నగరంలోని నేతాజీ నగర్ లో దారుణ సంఘటన. మూడేళ్ల కూతురు హరి మోక్షనా కు విషయం ఇచ్చి చంపిన తల్లి వాణి. దారుణానికి వడికట్టిన తల్లి వాణి, ఉరివేసుకుని ఆత్మహత్య. జరిగిన ఘటనపై స్థానికులుచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకునివిచారణ చేపట్టిన 5వ పట్టణ పోలీసులు.
ఘటనపై స్థానికంగా గోవర్ధన్ అనే వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు. తల్లి వాణి గతంలో కులాంతర వివాహం చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే దారుణ సంఘటన జరిగినట్లు సమాచారం.
Tag:




Total views : 78478