ఒరిజినల్ సిటీ అయిన ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ ను త్వరగా పట్టాలు ఎక్కించడానికి సంబంధించిన స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దాదాపు ఏడున్నర కిలోమీటర్ల నిడివి గల ఎంజీబీఎస్ …
#hyderabad
-
-
హైదరాబాద్ లోని పబ్బుల నిర్వాహకులు.. కాసుల సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. తమ కస్టమర్ల నుంచి ఎలా డబ్బులు దండుకోవాలనే దానిపై ఉన్న ధ్యాస వారికి అందించే సేవలపై మాత్రం ఉండటం లేదు. పబ్బుల్లో అందించే ఆహార ఉత్పత్తులు కస్టమర్లను …
-
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టయిన నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయిన ఆయనకు …
-
హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. దోమలగూడ లోని అరవింద్ కాలనీలో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి రంజిత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముందుగా కత్తులు, తుపాకులతో ఇంట్లోకి చొరబడిన పది మంది దొంగలు …
-
హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది. నగర రహదారులపై నైట్రోజన్ డయాక్సైడ్ అత్యధికంగా విడుదలవుతోంది. వాహనాల నుంచి వెలువడే పొగ, ఇంధన వనరుల వినియోగం, ట్రాఫిక్ రద్దీ కారణంగా నగరంలోని గాలిలో ఎన్ఓ2 …
-
రాజకీయాలలో ఆర్యవైశ్యులకు.. సముచిత ప్రాధాన్యత కల్పిస్తాం- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చిరస్మరణీయమైన సేవలు అందించిన మాజీ అర్ధిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని హైదరాబాద్ లో …
- Andhra PradeshLatest NewsMain NewsTelangana
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించింది. ఉదయం సరిగ్గా 7గంటల27 నిమిషాలకు అందరూ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ భూమి కొన్ని సెకన్లపాటు కంపించింది. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. …
-
శ్రీ చైతన్య కాలేజీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాలేజీలో లెక్చరర్ల వేధింపులు, యాజమాన్యం ఒత్తిడిలు తట్టుకోలేక విద్యార్థులు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. విద్యార్థులపై వేధింపులకు శ్రీచైతన్య కాలేజీ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. హైదరాబాద్ మదీనాగూడలోని శ్రీ …
-
కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం విద్యా, వైద్యమేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైద్యారోగ్యశాఖ బలోపేతం అయిన రోజే ఆరోగ్య తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వైద్యారోగ్యశాఖలో 14 వేల ఉద్యోగాల భర్తీ చేశామని …
-
హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ కొండాపూర్లోని ఓయో హోటల్లో దాడులు చేసి డ్రగ్స్ను పట్టుకున్నారు. ఈ దాడిలో పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. ఓయోలో కొందరు పార్టీ చేసుకుంటుండగా రైడ్ …