ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మధుయాష్కీ ఇంటిపై దాడి అర్ధరాత్రి జరిగిన సంఘటనపై మధు యాష్కీ స్పందించి ఈ రోజు వారి నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఒడిపోతని అనే భయంతో పిరికి పంద లాగా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేయించాడని దాడులు మాకు కొత్త ఏమి కాదని ఈ లాంటి దాడులు మళ్ళీ జరిగితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఎన్నికల కమిషన్ ec కి కూడా కంప్లైట్ చేస్తామని నీచపు రాజకీయాలు మానుకోవాలని Brs అభ్యర్ధి సుధీర్ రెడ్డి కి సూచించారు.
Tag:
madhu yashki
అరటి పళ్ళు అమ్ముతూ … ఎల్బీ నగర్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కి పాదయాత్ర
by Prakash
written by Prakash
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం లోని గడ్డి అన్నారం నుండి ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పాదయాత్ర ప్రారంభమైంది. స్వచ్ఛందంగా జనం పోటెత్తారు.
అడుగడుగునా జననీరాజనం పలికారు.
నీవే మా ఎమ్మెల్యే అంటూ
నినాదాలతో హోరెత్తించారు. ఎల్బీనగర్ మార్గమధ్యలో ఇస్త్రీ చేస్తూ, అరటి పళ్ళు అమ్ముతూ, సామాన్య ప్రజల్లో ఒకడిగా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ.. హస్తం గుర్తుకు ఓటేయవలసిందిగా కోరుతున్నారు మధు యాష్కీ. పాదయాత్రకు బ్రహ్మాండమైన స్పందన రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు





Total views : 90068