కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నిరూపితం అయ్యేవిధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంప్రెంటేటివ్లో 2000 కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలికి తీయడం ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని జగ్గంపేట నియోజకవర్గానికి 150 కోట్లు కేటాయించుకుని జగ్గంపేట పంచాయతీకి 10 కోట్లు గోకవరం పంచాయతీకి 10 కోట్లు నిధులతో డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా 100% సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు.150 కోట్లతో జగ్గంపేటలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తి చేస్తా . అది కూడా 2024 సంవత్సరం పూర్తి అయ్యేసరికి పనులు చేయడానికి టిడిపి, జనసేన, బిజెపి, నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామాల్లో ఎస్టిమేట్లు తయారుచేసి పంపించాలని కోరారు. నిబద్ధత కల పనిచేయగల ముఖ్యమంత్రి చంద్రబాబు అనడానికి నిదర్శనం ఈరోజు ఈ నిధులను తీసుకురావడమేనని జ్యోతుల నెహ్రూ అన్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వచ్చేనెలలో భారత్కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్కు వచ్చిన షీ జిన్పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి