నల్గొండ జిల్లా చండూర్ మున్సిపల్ కేంద్రం లోని భారతి చంద్ర గార్డెన్ లో బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా పదవి కాలం ముగిసిన బిఆర్ఎస్ ఎంపీటీసీ సర్పంచ్ ల ను సన్మానించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతు. బి ఆర్ ఎస్ పార్టీ అధికారం లోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. చండూర్ మున్సిపాలిటి అభివృద్ధి కోసం 570 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ కమిషన్ల కోసం మున్సిపాలిటీ అభివృద్ధి పనులు నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.. గతంలో ఎంపీ ఎమ్మెల్యే గా ఉండి ఈ ప్రాంతానికి చేసిందేమి ఏదన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి అధికారం లోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న అభివృద్ధి విషయం లో శూన్యం అన్నారు..అధికారం లో ఉన్న లేకున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తానన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 91110