రేణిగుంటలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో చెన్నై నుంచి రేణిగుంటకు రెండు గంటలు రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై నుండి అస్సాంకు కార్ల లోడుతో బయలుదేరిన గూడ్స్ రైలు రాత్రి రేణిగుంట సౌత్ క్యాబిన్ వద్దకు చేరుకోగానే ఒక భోగి పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వేసిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 78625