ఆదిలాబాద్ జిల్లా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)
ప్రధాని మోదీ సభలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ చేరుకున్నారు. సీఎంకు మంత్రి సీతక్క, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి మోదీ రానుండగా సీఎం కూడా వెళ్లనున్నారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర కీలక నేతలు ఇప్పటికే ఆదిలాబాద్ చేరుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90068