Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra PradeshKrishana తిరువూరు పట్టణంలో దాహం కేకలు..

తిరువూరు పట్టణంలో దాహం కేకలు..

by Rama
thiruvuru

గొంతు ఎండిపోతుంది గుక్కెడు నీళ్లు ఇప్పించండి కార్యక్రమాన్ని తిరువూరు జనసేన నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు పసుపులేటి నరేష్ మిత్ర (పండు) మాట్లాడుతూ.. తిరువూరు పట్టణంలో దాహం కేకలు వేస్తుందని ప్రజలకు రోజువారి మంచినీళ్లు ఇవ్వకుండా రెండు రోజులకు ఒకసారి మంచినీళ్లు ఇస్తున్నారని మూడు నెలలో ఎండాకాలం వస్తుందని ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలి ఇప్పటికైనా అధికారులు, నాయకులు తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం కృష్ణాజలాలు తిరువూరుకి అందజేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ వారు చేపట్టిన పనులలో ఎటువంటి పురోగతి సాధించలేదని కృష్ణాజలాలు తిరువూరు వాసులకు అందని ద్రాక్షా లాగా మారాయని ఇకనైన ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి-పసుపులేటి నరేష్ మిత్ర (పండు) అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లింగినేని సుధాకర్ (అడ్వకేట్) , పసుపులేటి రవీంద్ర, పాపారావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

036153
Total views : 181110

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.