జనసందోహం తో హోరెత్తింది విజయవాడలోని గొల్లపూడి గ్రామం. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్(MLA Vasantha Venkata Krishnaprasad), విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్(Keshineni Shivanath) తోపాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు గారు,
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ అక్కల రామ్మోహన్ రావు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ ఈ సందర్భంగా మహాకూటమి శ్రేణులు గొల్లపూడి గ్రామంలో స్వచ్ఛందంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు,…
- విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు..ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దేశంలోని 18వ రైల్వే జోన్ ‘దక్షిణ కోస్తా రైల్వే’ జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్…
- పాయకరావుపేటలో బ్లాస్టింగ్ల భయంతో ప్రజల ఆందోళన..అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని రాజీవ్నగర్, దుర్గాకాలనీ ప్రజల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. పోలవరం ప్రాజెక్టు కాలువ పనుల కోసం జరుగుతున్న భారీ బాంబు బ్లాస్టింగ్లు స్థానికులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. ఒక్కసారిగా వినిపించే భారీ శబ్దాలతో చిన్నారులు భయంతో ఏడుస్తుండగా,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 89152