Wednesday, March 11, 2026
News Navigation
Home Latest News వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కడియం కావ్య

వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కడియం కావ్య

by Satya
Kadiyam Kavya

కేసీఆర్ కు డాక్టర్ కడియం కావ్య(Kadiyam Kavya) లేఖ..

వరంగల్(Warangal) లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్(BRS) అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు డాక్టర్ కడియం కావ్య ప్రకటించారు. బీఆర్ఎస్ పట్ల ఇటీవల భూ కబ్జా, అవినీతి, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దిగజారిందని బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్(KCR) కు ఆమె లేఖ రాశారు. జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల మధ్య సమన్వయంలేమితో పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. వరంగల్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటి పరిస్థితులతో పోటీ నుంచి తప్పుకుంటున్నందుకు క్షమించాలని కేసీఆర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మన్నించాలని డాక్టర్ కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న కొండా…


తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక …
హైదరాబాద్‌ శివారు ఘట్కేసర్‌లో మైనింగ్‌ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది.
హైదరాబాద్‌ శివారు ఘట్కేసర్‌లో మైనింగ్‌ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. బూబకాసురులు ఏకంగా మైసమ్మగుట్టను పిండి …
తెలంగాణ కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


        

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.