Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh టీడీపీ ఎమ్మెల్యే కి వేసిన ఫ్లెక్సీ లను కోసిన వైసీపీ నాయకులు

టీడీపీ ఎమ్మెల్యే కి వేసిన ఫ్లెక్సీ లను కోసిన వైసీపీ నాయకులు

by Satya
టీడీపీ ఎమ్మెల్యే కి వేసిన ఫ్లెక్సీ లను కోసిన వైసీపీ నాయకులు

గూడూరు రెండో పట్టణం పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరం లో టీడీపీ ఎమ్మెల్యే కి వేసిన ఫ్లెక్సీ లను బ్లేడ్ తో కోసిన వైసీపీ ఆకతాయిలు . YCP leaders who cut the flexi given to TDP MLA వేసిన అభిమానులు.కనీసం రెండు రోజులు కూడా కాకముందే టీడీపీ ఫ్లెక్సీ లను చించేసిన వైసీపీ ఆకతాయిలు . టీడీపీ నాయకులు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నట్లు పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ సహనాన్ని పరీక్షిస్తున్న వైసీపీ ఆకతాయిలు.
గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే కి వేసిన ఫ్లెక్సీ లను కోసిన వైసీపీ నాయకులు పై చర్యలు తీసుకోవాలి అని పోలీస్ లను ఆదేశాలు ఇవ్వాలి అని టీడీపీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: