Friday, May 15, 2026
News Navigation
Friday, May 15, 2026
News Navigation

Breaking

Friday, May 15, 2026
Home TelanganaHyderabad గిరిజన బహుజన సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం..

గిరిజన బహుజన సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం..

by Rama
neelima

సనత్ నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఎదుర్కోవాలంటే అస్త్రాలు అవసరం లేదు ఇక్కడ ఏ ఆడపడుచును అడిగిన వాళ్ళ కన్నీటి బొట్టు చెబుతుంది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం అభివృద్ధి చేశారు అనేది. దళిత గిరిజన సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ గారు అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్పేట్ డివిజన్ బాపూనగర్ బస్తీలో గురువారం డాక్టర్ కోట నీలిమ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటా నీలిమ మాట్లాడుతూ బాపునగర్ బస్తీలో అనేక సమస్యలు ఉన్న స్థానిక నాయకులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

013571
Total views : 77799

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.