మధిర క్యాంపు కార్యాలయంలో ఈరోజు సాయంత్రం జెన్కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లతో అగ్నిప్రమాదంపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిడుగుపాటు కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వాటిల్లిన నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎంఅగ్నిప్రమాదం వ్యాప్తి చెందకుండా కేవలం ఒక గంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు డిప్యూటీబి టి పి ఎస్ అగ్ని ప్రమాదంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎంకు వివరించిన అధికారులుసమీపంలో ఉన్న హెవీ వాటర్ ప్లాంట్ మణుగూరు, పినపాక, అశ్వాపురం ల నుంచి ఫైర్ ఇంజన్లను పిలిపించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు విద్యుత్ అధికారులు డిప్యూటీ సీఎంకు తెలిపారు.భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని తనిఖీ చేయడానికి సోమవారంభోపాల్ నుంచి బిహెచ్ఇఎల్ బృందం వస్తున్నట్లు డిప్యూటీ సీఎంకు వెల్లడించిన బిటిపిఎస్ అధికారులుబిహెచ్ఇఎల్ నిపుణులు పరిశీలన అనంతరం అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి అంచనా రానున్నట్లు డిప్యూటీ సీఎంకు వివరించిన అధికారులుబి టి పి ఎస్ అగ్నిప్రమాదంపై సమగ్ర నివేదిక తయారుచేసి అందించాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కయుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని జెన్కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, బిచ్చన్నలను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 90979