Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra PradeshSrikakulam జగన్ బస్సు యాత్రపై కూన రవికుమార్ కామెంట్స్..

జగన్ బస్సు యాత్రపై కూన రవికుమార్ కామెంట్స్..

by Rama
Koona ravi kumar

నా ఏస్సి, బిసి అంటూ నమ్మించి గోంతుకోస్తున్న వ్యక్తి జగన్ బస్సు యాత్ర కి నైతికత లేదు.. అది సామాజిక బస్సుయాత్ర కాదు.. జగన్ సిఏం అయ్యాక ఆరువేల మంది దళితులపై దాడి చేసారు.., హత్యలు చేసారు.. 80% దాడులు చేసింది కూడా రెడ్డి సామాజిక వర్గం వారే.. ఎమ్మెల్సీ అనంత బాబు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే.. రాచ మర్యాదలు.. కంచికచర్లలో శ్యాం కుమార్ అనే దళితుడిని అమానుషంగా చంపారు.. బీహార్ ని తలపిస్తుంది ఆంద్రా.. దళితులు ,ఎస్టి ,బీసి ల పై దాడులు జరుగుతుంటే మంత్రులకు సిగ్గు లేదా యాత్రలు చేయడానికి.. మంత్రి నాగార్జున కి మంత్రిగా కొనసాగే అర్హతేలేదు.. జబర్దస్త్ రోజా చెప్పినట్లు.. గన్ కంటే ముందు వస్తాడన్న జగన్ ఏమయ్యారు.. ప్రజలను డైవర్ట్ చేయడానికే సామాజిక బస్సుయాత్ర దళిత మహిళలపై దాడుల కేసుల్లో ఏపి దేశంలో నెంబర్ వన్ అని NCRB ప్రకటించింది. 26 వేల కోట్ల రూపాయిలు ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ చేస్తే… ఏం చేస్తున్నారు దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు. 50 వేల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఖాలీ ఉన్నాయి. తమ జాతికి అన్యాయం జరుగుతున్నా ఏందుకు మౌనంగా ఉంటున్నాయి దళిత సంఘాలు..

Advertisements

You may also like

Our Visitor

012455
Total views : 75192

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.