Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News పాఠశాల లో నాసిరకమైన పౌష్టికాహారం – చర్యలు సూన్యం

పాఠశాల లో నాసిరకమైన పౌష్టికాహారం – చర్యలు సూన్యం

by Prakash
low quality food at school

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నాసిరకమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. రాగిపిండి తదితర పదార్థాలు ఎక్స్పైరీ డేట్ ముగిసినా వాటినే వాడుతున్నారు. స్థానికులు సైతం ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనిపై సీవీఆర్ న్యూస్ కథనం అందించింది. దీనిపై స్పందించిన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు కేసానుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు.శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామన్నారు ఫుడ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు. రిపోర్టును జిల్లా ఉన్నతాధికారులకి అందచేస్తామని, తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039167
Total views : 194539

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: