Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆత్మహత్య..

టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆత్మహత్య..

by Rama
suside

ఏ.కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజ్మీరా ప్రసాద్ నాయక్ ఆదివారంనాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విజయవాడలో ఒక ప్రయివేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. తన చావుకు గ్రామంలోని తిరుపతి భూలక్ష్మి,భూక్య త్రిపుర,ఏ.కొండూరు ఎస్సై కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అజ్మీరా ప్రసాద్ నాయక్. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ హాస్పిటల్ ఉన్నది . తనని వేదీస్తున్నాడు అంటూ ఏ.కొండూరు పోలీసు స్టేషన్లో తిరుపతి భూలక్ష్మీ, అజ్మీరా ప్రసాద్ నాయక్ పై ఆదివారం ఉదయం FIR నమోదు కావడంతో కేసు ఈ సంఘటన జరగటానికి ప్రధాన కారణం.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: