Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home National ఢిల్లీ – దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ఢిల్లీ – దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

by Satya
Delhi - Darbhanga Express

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటావాలో ఢిల్లీ – దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో రైల్లో మంటలు కలకలం రేపాయి. ఢిల్లీ నుంచి బిహార్‌లోని సహర్సా వెళ్తోన్న వైశాలి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌-6 బోగీ కాలిపోయింది. గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మొత్తం 21 మందికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి. 21 మంది క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

019570
Total views : 91126

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.