Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Adilabaad కాంగ్రేస్ పార్టీ శ్రేణుల సమావేశం..

కాంగ్రేస్ పార్టీ శ్రేణుల సమావేశం..

by Rama
congress

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మండలం, కన్నాల గ్రామ పంచాయతీ లో నాతరీ స్వామి ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిది గా బెల్లంప్లలి ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కండువా కప్పుకొని పార్టీ లో చేరారు… ఈ సందర్బంగా వినోద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు గడప గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లను ప్రజలకు తెలిచేస్తూ… రానున్న ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ గెలిపించుకునే బాధ్యత మన అందరి పైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పద్మారెడ్డి, సూరిబాబు, కారుకూరి రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013893
Total views : 78365

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.