Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Main News వీళ్ల తీరు వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చేలా ఉంది…

వీళ్ల తీరు వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చేలా ఉంది…

by Prakash
Bandi Sanjay

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ చెప్పిందని.. ఇప్పుడు దానిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డపైనే జ్యుడీషియల్‌ విచారణ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉంటోందని బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతను డ్రగ్స్‌, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. విద్యాసంస్థల అడ్డాగా మత్తుపదార్థాల దందా జరుగుతోందని ఆరోపించారు. రామమందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు తగదన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013870
Total views : 78238

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.