Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh టీడీపీ నేతల పై కర్రలతో దాడి..

టీడీపీ నేతల పై కర్రలతో దాడి..

by Prakash
ycp attack on tdp
టీడీపీ vs వైసీపీ (YCP attack on TDP):

కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం దండుపల్లె గ్రామంలో టీడీపీ TDP నాయకులపై వైసీపీ YCP నాయకుల దాడి. చిర్రాజు పల్లి గ్రామానికి చెందిన 12 మంది వైసీపీ నాయకులు రాత్రి దాడి చేయడంతో దండుపల్లె గ్రామానికి చెందిన వరపుత్రుడు, మహేష్ లకు తీవ్ర గాయాలు. గ్రామంలో పోలీస్ వికెట్టు ఉన్నా.. వైసీపీ నాయకులు లెక్కచేయకుండా టీడీపీ నాయకుల ఇళ్లపై కర్రలతో దాడి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించిన టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డి. దండుపల్లె గ్రామంలో పోలీసులు ఉండగానే ఇలాంటి ఘటన జరగడం దేనికి సంకేతమో పోలీసులు చెప్పాలన్న భూపేష్ రెడ్డి. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించిన భూపేష్.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.


మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా …
చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో …
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని …


Advertisements

You may also like

Our Visitor

025658
Total views : 147628

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.