Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh జ్యువెలరీ షాప్ ఓనర్ కి మస్కా కొట్టిన కి’లేడీస్’

జ్యువెలరీ షాప్ ఓనర్ కి మస్కా కొట్టిన కి’లేడీస్’

by Prakash
gold robbery

జంగారెడ్డిగూడెం సాయి శ్రీ జ్యువెలర్స్ లో కిలాడీ లేడీలు. బంగారపు ఉంగరాల స్థానంలో రోల్డ్ గోల్డ్ రెండు ఉంగరాలు పెట్టిన కిలాడి లేడీలు(gold robbery).

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఏలూరు జిల్లా(eluru), జంగారెడ్డిగూడెం మసీదు సెంటర్ లో ఉన్న సాయి శ్రీ జ్యువెలర్స్ లో బుధవారం ఇద్దరు దొంగ మహిళలు బంగారం కొనుగోలు చేస్తున్నట్లు నటించి ఉంగరాలు చూపించమని ఆ ఉంగరాల స్థానంలో షాపు యాజమాన్యానికి ఎటువంటి అనుమానం రాకుండా బంగారపు ఉంగరాలు దోచేసి వాటి స్థానంలో రోల్డ్ గోల్డ్ పెట్టి ఎటువంటి కొనుగోలు చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ మహిళలపై అనుమానం వచ్చిన షాపు ఓనర్ కొద్దిసేపటికి వాటిని పరిశీలించగా రోల్డ్ గోల్డ్ గా నిర్ధారించుకున్నారు. వెంటనే జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసి పుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నారు..

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014609
Total views : 80587

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.