571
మహేశ్వరం(Maheshwaram) తుక్కుగూడ(Tukkuguda) లో భారీ అగ్ని ప్రమాదం(fire Accident) సంభవించింది. స్థానిక హార్డ్ వేర్ పార్క్ కంపెనీ(Hardware Park Company) లో సంభవించిన అగ్ని ప్రమాదానికికారాణాలు ఇంకా తెలియ రాలేదు. తాజా సమాచారం ప్రకారం మంటలు భారీ గా ఎగిసి పడుతున్నాయి.కంపెనీలోని ఒకటో నెంబర్ యూనిట్లో భారీగా మంటలతోపాటు దట్టమైన పొగలు చుట్టు పక్కల ప్రాంతాలవారిని ఉక్కిరి బిక్కరి చేస్తున్నాయి. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిని అతి కష్టం మీద మంటల బారీనుంచి సెక్యూరిటీ సిబ్బంది రక్షించగలిగారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- కొండా సురేఖకు బుజ్జగింపులు.తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.…
- ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.