948
రాజేంద్రనగర్(Rajendranagar) నియోజికవర్గం బండ్లగూడ జాగిర మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) లో మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్ ఎన్నికలో పాల్గొన్న 16 మంది కార్పొరేటర్లు 17వ వార్డ్ కార్పొరేటర్ ఏం. లతా ప్రేమ్ గౌడ్(M.Lata Prem Goud) ను బండ్లగూడా మేయర్ గా ఎన్నుకున్నారు. అనంతరం ఆర్డిఓ వెంకటరెడ్డి సమక్షంలో నూతన మేయర్ ఏం.లతా ప్రేమ్ గౌడ్ ప్రమాణస్వీకారం చేశారు. తనను నమ్మిన బండ్లగూడ ప్రజలను న్యాయం చేస్తానని, పెండింగ్ లో ఉన్న ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని మేయర్ ఏం.లతా ప్రేమ్ గౌడ్ హామి ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో…
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే…
- తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్లో హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్ను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆహ్వానించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.