Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana BJP అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రెస్ మీట్ పాయింట్లు…

BJP అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రెస్ మీట్ పాయింట్లు…

by Satya
BJP అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రెస్ మీట్ పాయింట్లు...

BJP అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాఠ్య పుస్తకాలలో ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి పేర్లు మార్చలేదు .

విద్యార్థులకు ఈ విధమైన వ్యవహారంతో ఇబ్బందులు తప్పవు .

తెలంగాణ రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేకపోవడం విచారకరం.

మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యా శాఖకు మంత్రి లేకపోవడం దారుణం .

మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో ఉన్నారు తప్ప విద్యా శాఖను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు .

26 జిల్లాలకు డిఇఓ లు లేరు . తెలంగాణలో ఆరు వందల ఎంఇఓ లు ఉండాల్సి ఉండగా కేవలం ఇరవై ఆరు మంది మాత్రమే ఉన్నారు .

మీ నాయకుల అంతర్గత కలహాలతో విద్యార్థులు బలయిపోతున్నారు .

అర్హత కలిగిన విద్యా వేత్తను నియమించడి . తక్షణమే తెలంగాణలో విద్యా శాఖకు మంత్రిని నియమించాలి .

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే బిజెపి ఆందోళన చేస్తుంది .

Follow us onFacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014710
Total views : 80912

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.