రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాల ప్రారంభమైంది సీఎం చంద్రబాబు ఇచ్చిన ఐదు హామీలు పై తొలి సంతకాలు పెట్టారఒక దుష్ట ఆలోచనతో గత ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఆపేశాజగ్గంపేటలో ఎలక్షన్ కోడ్ వల్ల ఆపడం జరిగింది అన్న క్యాంటీన్ కూడా జగ్గంపేటలో సోమవారం నుండి ప్రారంభించడం జరుగుతుందిప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్డీఏ కూటమికి ఇచ్చిన భారీ విజయాన్ని ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి భారీ మెజారిటీని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గం కోసం పాటుపడతానని అన్నారునేను మంత్రి పదవి ఏనాడు ఆశించలేదు, అలా అని చంద్రబాబు నాయుడు నాకు ఇస్తానని ఎప్పుడూ అనలేదు నేను అనుకున్న నియోజకవర్గానికి ఏమైతే హామీలు ఇచ్చానో వాటిని బల్లగుద్ది తెచ్చుకుని చేయించుకోగలుగుతాను అని అన్నారుఇంటి పట్టాల విషయంలో మూడు రాజకీయ పార్టీలు కలిసి కమిటీ వేస్తామని ఆ కమిటీ ప్రకారంగా ముందుకు వెళతామని అన్నారు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- భారత్కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..భారత్-అమెరిక మధ్య మెగా రక్షణ ప్యాకేజీ డీల్ కుదిరింది. భారత సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు, ‘M777’ ఆల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగుల సహాయక సేవలు, రక్షణ పరికరాల సరఫరా కోసం సుమారు 428 మిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా…
- బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు బినామీ పేర్లతో కొంతమంది చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి…
- క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..సన్రైజర్స్ హైదరాబాద్ చేసిన చేజ్ చాలా బాగా పేస్తో సాగింది. ఇది వారి బ్యాటర్లు సాధారణంగా ఇష్టపడే ఫ్లాట్ పిచ్ కాదు; ఇది రెండు-పేస్ ఉన్న, కొంచెం నెమ్మదిగా ప్రవర్తించిన వికెట్ కావడంతో ఎక్కువ ఓర్పు మరియు నియంత్రణ అవసరమైంది. హెడ్…
- చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…
- తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్తతెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 80777