BJP అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాఠ్య పుస్తకాలలో ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి పేర్లు మార్చలేదు .
విద్యార్థులకు ఈ విధమైన వ్యవహారంతో ఇబ్బందులు తప్పవు .
తెలంగాణ రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేకపోవడం విచారకరం.
మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యా శాఖకు మంత్రి లేకపోవడం దారుణం .
మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో ఉన్నారు తప్ప విద్యా శాఖను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు .
26 జిల్లాలకు డిఇఓ లు లేరు . తెలంగాణలో ఆరు వందల ఎంఇఓ లు ఉండాల్సి ఉండగా కేవలం ఇరవై ఆరు మంది మాత్రమే ఉన్నారు .
మీ నాయకుల అంతర్గత కలహాలతో విద్యార్థులు బలయిపోతున్నారు .
అర్హత కలిగిన విద్యా వేత్తను నియమించడి . తక్షణమే తెలంగాణలో విద్యా శాఖకు మంత్రిని నియమించాలి .
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే బిజెపి ఆందోళన చేస్తుంది .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- భారత్కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్కు షాక్..ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా తన అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పేరుగాంచిన S-500ను పూర్తి సాంకేతిక బదిలీతో భారత్లోనే తయారు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ…
- పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన…
- గ్రాండ్గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి…
- ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు ఇంట్లో ఐదారుగురు ఉంటేనే సందడి..సందడిగా ఉంటుంది. అలాంటిది అక్కడ ఏకంగా 181 మంది నివసిస్తున్నారు. అలాగని అది హాస్టల్ కాదు… కుటుంబం..! ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం..! చిన్న కుటుంబం…
- పోలవరం బ్యాక్ వాటర్తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు .నీటి నిల్వ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 80945