గత ఐదు సంవత్సరాలలో పాఠశాలలు ప్రారంభం సమయంలో జగనన్న విద్యా కానుక పేరుతో యూనిఫాము షోలు బెల్ట్ బుక్స్ పంపిణీ చేసేవారు. అలాగే ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం మారడంతో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వంలో ఏదైతే జగనన్న విద్యా కానుక పేరుతో పిచ్చెక్కిట్లపై జగన్ ఫోటో ఉండేది కానీ అలా జగన్ ఫోటో ఉన్నా కూడా ఈసారి పాకెట్లను పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా జగన్ ఫోటో ఉన్న పరవాలేదు విద్యార్థులకు ఆలస్యం కాకుండా పుస్తకాలను అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏవైనా ఇవ్వాల్సి ఉంటే వాటి మీద ఎటువంటి ఫోటోలు కానీ లేకుండా విద్యార్థి కిట్టు పేరుతో పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు పాత కిట్లు ఏవి లేవని కొత్తగా వచ్చిన పుస్తకాలను మాత్రమే ఇస్తున్నామని,బ్యాగులు,షూలు,రెండు మూడు రోజుల్లో వస్తాయని అంటున్నారు శ్రీకాళహస్తి ఎంఈఓ బాలయ్య వచ్చిన వెంటనే విద్యార్థి కిట్ పేరుతో విద్యార్థులకు అన్ని మండలాలకు పంచిపెట్టడం జరుగుతుందని అంటున్న ఎంఈఓ బాలయ్య తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్కు వస్తున్న జిన్పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్పింగ్తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్గా ఉంటుంది: ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.