Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Political నేడు పోలవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

నేడు పోలవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

by Satya
నేడు పోలవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నేడు పోలవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన . పోలవరం ప్రాజెక్టు వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు . 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేసిన ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకోనున్న చంద్రబాబు . ప్రాజెక్టులోని స్పిల్ వే, ఎగువ దిగువ కాపర్ డ్యాములను, గైడ్ బండ్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించనున్న చంద్రబాబు . ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేయనున్న చంద్రబాబు . సీఎం చంద్రబాబు పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టమన్న రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.

Follow us onFacebookInstagramYouTube & Google News

  • ఏపీలో వితంతువులకు శుభవార్త..
    రాష్ట్రంలోని వితంతువులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12వ తేదీ నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన…
  • క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
    దేశాల భవిష్యత్‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థ అత్యంత కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏప్రిల్‌ 14న ‘క్వాంటం కంప్యూటింగ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌’ ప్రారంభోత్సవం అనంతరం, ప్రపంచస్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు.దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో…
  • ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
    క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
  • చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
    నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
  • తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
    తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014306
Total views : 79840

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.