ప్రాజెక్టు నిర్మాణంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలోనే గాక పోలవరం మండలంలో నిర్వాసితులకు పరిహారాలు అందించడం, ఎన్నికల హామీగా ఇచ్చిన అదనపు పరిహారాలు ఇవ్వడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైంది. ప్రాజెక్టు ఎగువ నీటి నిల్వలు క్రమబద్ధీకరణ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం వల్ల, ప్రాజెక్టు దిగువన తగినన్ని జలాలు కరువయ్యాయి. నీటిమట్టం తక్కువ ఉండడం వలన ఉభయ గోదావరి జిల్లాల డెల్టాలకు తగినంత తాగునీరు, సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. గుత్తేదారుడైన మెగా సంస్థకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు బకాయి పడడం, బకాయిలు చెల్లించకపోవడం వలన పనులు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయనడంలో సందేహమే లేదు.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం ఐదు వందల మంది కంటే కార్మికులు లేకపోవడం చూస్తే జాతీయ హోదా పొందిన ప్రాజెక్టుని వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజార్చిందో అర్థమవుతోంది. పోలవరం మా పాలనలోనే పూర్తి చేస్తామని డేట్లు ఇచ్చి రాసుకోమని చెప్పి ప్రగల్భాలు పలికిన జలవనరులశాఖా మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్, అంబటి రాంబాబులు పోలవరం వైపు చూసిన దాఖలాలే లేవు. జగన్ ఐతే తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో 5 సార్లు స్వయంగా వచ్చి ఆరోసారి విహంగ వీక్షణం చేశారే తప్ప పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్క ఊసు కూడా చెప్పిన దాఖలాలే లేవు .తామే పోలవరంను పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
- పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
- ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
- లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
- ఫిన్లాండ్లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్లాండ్లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 150894