Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Crime పురుగుల మందు తాగి యువతీ, యువకుడు ఆత్మహత్య…

పురుగుల మందు తాగి యువతీ, యువకుడు ఆత్మహత్య…

by Prakash
man women sucide

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని మూలవాగు పరిసర ప్రాంతంలో ఇద్దరు యువతీ, యువకుడు అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. సంఘటన స్థలానికి కోనరావుపేట పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.. అయితే యువకుడిది కనగర్తి గ్రామానికి చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Our Visitor

013938
Total views : 78566

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.