Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh డయేరియాతో 60 మంది స్థానికులు అస్వస్థత

డయేరియాతో 60 మంది స్థానికులు అస్వస్థత

by Satya
60 locals sick with diarrhoea

Palnadu :

పల్నాడు జిల్లా బాపట్ల మండలం తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో డయేరియా(Diarrhea) ప్రబలింది. దీంతో సుమారు 60 మంది స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో బాపట్ల, కర్లపాలెం, గుంటూరులోని ప్రభుత్వ(Guntur Government), ప్రైవేటు ఆస్పత్రుల్లో(Private Hospitals) చేరారు. డయేరియాతో 5 రోజుల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాల్లో పనులు చేసేటప్పుడు ఎండ వేడితో పాటు ఎండకు వేడెక్కిన నీరు తాగడం వల్ల విరేచనాలు అవుతున్నట్లు డాక్టర్ ఉస్మాన్(Dr Usman) తెలిపారు. మందులు వాడిన వెంటనే విరేచనాలు తగ్గుముఖం పట్టాయన్నారు. రెండు రోజుల నుంచి మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 60 మందికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. ఇద్దరు వ్యక్తులు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం వెళ్ళారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది డాక్టర్ తెలిపారు.

Follow us on : Google Newsమరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం..


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019429
Total views : 90703

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.