Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయింది – షర్మిల

ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయింది – షర్మిల

by Rama
Sharmila

ఏపీ నుండి బీజేపీకి ఒక్క ఎంపీని ప్రజలు గెలిపించలేదన్నారు APCC అధ్యక్షురాలు షర్మిల. కానీ ప్రభుత్వం మొత్తం బీజేపీ గుప్పెట్లో ఉందని ఆరోపణలు చేశారు. ఏపీ ఎంపీలు బిజెపికి బానిసలైపోయారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయిందంటూ మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు చెప్పాల్సింది ఇదేన్నారు. మీరు ఓట్లు వేసింది ఒకరికి.. కానీ ఇప్పుడు ఏలుతుంది ఇంకొకరు అన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ, టీడీపీలు…. బీజేపీకి ఊడికం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించటం కాదు.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వద్దామన్నారు. రాహుల్ గాందీ మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

014480
Total views : 80337

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.