BJP అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాఠ్య పుస్తకాలలో ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి పేర్లు మార్చలేదు .
విద్యార్థులకు ఈ విధమైన వ్యవహారంతో ఇబ్బందులు తప్పవు .
తెలంగాణ రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేకపోవడం విచారకరం.
మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యా శాఖకు మంత్రి లేకపోవడం దారుణం .
మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో ఉన్నారు తప్ప విద్యా శాఖను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు .
26 జిల్లాలకు డిఇఓ లు లేరు . తెలంగాణలో ఆరు వందల ఎంఇఓ లు ఉండాల్సి ఉండగా కేవలం ఇరవై ఆరు మంది మాత్రమే ఉన్నారు .
మీ నాయకుల అంతర్గత కలహాలతో విద్యార్థులు బలయిపోతున్నారు .
అర్హత కలిగిన విద్యా వేత్తను నియమించడి . తక్షణమే తెలంగాణలో విద్యా శాఖకు మంత్రిని నియమించాలి .
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే బిజెపి ఆందోళన చేస్తుంది .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు బినామీ పేర్లతో కొంతమంది చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి…
- క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..సన్రైజర్స్ హైదరాబాద్ చేసిన చేజ్ చాలా బాగా పేస్తో సాగింది. ఇది వారి బ్యాటర్లు సాధారణంగా ఇష్టపడే ఫ్లాట్ పిచ్ కాదు; ఇది రెండు-పేస్ ఉన్న, కొంచెం నెమ్మదిగా ప్రవర్తించిన వికెట్ కావడంతో ఎక్కువ ఓర్పు మరియు నియంత్రణ అవసరమైంది. హెడ్…
- చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…
- తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్తతెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…
- రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 80726