Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh వర్షం కారణంగా బస్సు యాత్ర బ్రేక్.

వర్షం కారణంగా బస్సు యాత్ర బ్రేక్.

by
bus yatra

25.వ తేదీ సామాజికసారి కారయాత్ర మంత్రి పెద్ద రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్మీట్లో చెప్పినట్లు బస్సు యాత్ర వాతావరణం సైక్లోన్ వర్షం కారణంగా ఒక వారం రోజులు పది రోజులు తరువాత ప్రారంభం చేస్తామని.సామాజిక సాధికార యాత్ర ప్రారంభం చేస్తామని భరత్ గారు తెలిపారు.పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ మాట్లాడుతూ బస్సు యాత్ర కోసం ఉత్సాహంతో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు వర్షం కారణంగా ఒక వారం రోజులు తరువాత పలమనేరు నియోజకవర్గం లో యాత్ర ప్రారంభం చేస్తామని పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ జెడ్పీ శ్రీనివాసులు కృష్ణమూర్తి రెడ్డప్ప మురళి తదుపరి నాయకులందరూ ప్రెస్మీట్లో చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

019536
Total views : 91009

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.