Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshGuntur పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య వివాదం..

పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య వివాదం..

by Rama
polce

గుంటూరు పట్టణంలో వామపక్ష నేతలు, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్వాడీల సమస్యలను పరిష్కారించాలని రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం ఎస్మాని విరమించుకోవాలని, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య వివాదం చోటుచేసుకుంది. అందోళన చేస్తున్న వారిని పోలీసులు స్టేషన్ కి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

014006
Total views : 78804

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.