Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News రాష్ట్రంలో భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు

రాష్ట్రంలో భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు

by Rama
రాష్ట్రంలో భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు

రాష్ట్రంలో డెంగీ కేసులు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా పది జిల్లాల్లో డెంగీ హైరిస్క్‌గా గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 21 వరకు 66,589 శాంపిళ్లను టెస్టులు చేయగా..రాష్ట్రంలో భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు. 4 వేల 648 కేసులు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. పాజిటివిటీ 7 శాతం చొప్పున నమోదైంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో వెయ్యా 697 కేసులు తేలగా, సూర్యపేటలో 416, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 405, ఖమ్మంలో 346, నల్లగొండలో 322, నిజామాబాద్‌లో 243, రంగారెడ్డిలో 222, జగిత్యాలలో 147, సంగారెడ్డిలో 115, వరంగల్‌లో 102 కేసులు చొప్పున నిర్ధారణ అయినట్లు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ పేర్కొన్నది. ఈ జిల్లాల్లోనే డెంగీ అత్యధిక స్పీడ్ తో స్ప్రెడ్ అవుతున్నట్లు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
  • జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.
    జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న ఇద్దరు…
  • గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.
    గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే…
  • ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.
    భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…
  • కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .
    దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవనుంది. నేటి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి. ఇది…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019319
Total views : 90337

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.