Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Devotional ఆలయ అధికారులు, ధర్మకర్తలు, ఎస్పీఎఫ్ అధికారుల సమక్షంలో లెక్కింపు.

ఆలయ అధికారులు, ధర్మకర్తలు, ఎస్పీఎఫ్ అధికారుల సమక్షంలో లెక్కింపు.

by CVR NEWS
ఆలయ అధికారులు, ధర్మకర్తలు, ఎస్పీఎఫ్ అధికారుల సమక్షంలో లెక్కింపు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో 28 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. ఈ సందర్భంగా హుండీ ద్వారా రూ.2 కోట్ల 78 లక్షల 13 వేల 79 నగదు ఆలయానికి సమకూరినట్లు ఈఓ భవాని శంకర్ వెల్లడించారు. అదనంగా 708 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 150 గ్రాముల వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు తెలిపారు. కొండక్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు, ధర్మకర్తలు, సిబ్బంది, ఎస్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: