Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Health ఎండాకాలంలో పెరుగు ఎక్కువగా తింటున్నారా..?

ఎండాకాలంలో పెరుగు ఎక్కువగా తింటున్నారా..?

by Satya
Curd

పెరుగు(Curd)లో ప్రోబయోటిక్స్(Probiotics) , పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగులో మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి అనేక ఇతర పోషకాలు ఉన్నాయి.పెరుగు మన శరీరానికి కావలసిన అనేక పోషకాలను అందిస్తుంది. చాలామంది పెరుగు రోజూ తింటారు. పెరుగు రోజూ తినడం మంచిదేనా? పెరుగు మన శరీరాన్ని వేడి చేస్తుందా? చల్లబరుస్తుందా ? ఇప్పుడు తెలుసుకుందాం.పెరుగు తింటే కొందరికి మొటిమలు, స్కిన్ అలర్జీలు, జీర్ణ సమస్యలు, శరీరంలో వేడి వంటివి వస్తాయని విన్నాం. పెరుగు తింటే శరీరం చల్లబడుతుందని అనుకున్నాం.

ఇది చదవండి: వేసవిలో చెమట సమస్యతో బాధపడుతున్నారా..?

ఎండాకాలంలో రోజూ పెరుగు తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. బదులుగా మనం రోజూ పెరుగును మజ్జిగలా త్రాగవచ్చు. దాంతో సమస్య లేదు. మజ్జిగలో ఉప్పు, కారం, జీలకర్ర కలిపి తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పెరుగులో నీటిని జోడించడం వలన దాని ఉష్ణ లక్షణాలను సమం చేస్తుంది. నీరు వేడిని తగ్గిస్తుంది . పెరుగు యొక్క శీతలీకరణను పెంచుతుంది. కాబట్టి మీరు వేసవిలో పెరుగు తినాలనుకుంటే, పెరుగును నీటిలో కలుపుకొని మజ్జిగలా త్రాగాలి. ఇది మీ శరీరానికి కావలసిన చల్లదనాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .
    * నేరేడుగింజలు షుగర్ వ్యాధకి అద్భుతంగా పరిచేస్తాయి. గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకొని తినవచ్చు. లేదా మజ్జిగలో కలుపుకుని త్రాగవచ్చు. * మెంతుల్ని మొలకలు కట్టించి, ఎండబెట్టి, దోరగా వేయించి, కారప్పొడిలా తయారుచేసుకొని,షుగర్ తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. అయితే కొంచెం ఎక్కువ…
  • హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
    ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ దుబ్బ కిషన్. మే నెలలో…
  • ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
    ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక కరిచింది. ఎలుక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: