Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh రైతులని నిండా ముంచిన జగన్ ఒక రైతు ద్రోహి – చంద్రబాబు

రైతులని నిండా ముంచిన జగన్ ఒక రైతు ద్రోహి – చంద్రబాబు

by Prakash
chandrababu naidu

గుంటూరు జిల్లా, పెదనందిపాడు రైతు చెప్పిన సమస్యలు విన్న చంద్రబాబు. తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతులు కనీసం అధికారులు పట్టించుకోలేదని రైతుల ఆరోపణ. తుఫాన్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాలో తుఫాన్ వస్తుంటాయి. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా కు నీరు ఇచ్చాము. పట్టిసీమ సక్రమంగా వినియోగిస్తే నీటి ఇబ్బందులు ఉండవు. నీటి ఇబ్బందులు లేకుండా చేయాలని పట్టిసీమ నిర్మించాం. నాగార్జున సాగర్ కుడి కాల్వ కి నీరు ఇచ్చేందుకు ప్రణాళిక చేశాం. పట్టిసీమ పంపులు వేయడం కూడా ఈ ప్రభుత్వం మర్చిపోయింది. నల్లమడ డ్రైయిన్ కి 170 కోట్లు మంజూరు చేశాం.

పొలం గురించి తెలియని వ్యక్తికి పంటల గురించి ఏమి తెలుస్తుంది. ఈ ప్రభుత్వం వలన లక్షల్లో రైతులు అప్పుల పాలయ్యారు. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి సీఎం కి మనసు రాలేదు. పంట నష్టం గురించి కేంద్రాన్ని కూడా సీఎం జగన్ అడిగే పరిస్థితి లేడు. నాలుగు రోజులైనా ఏ పంటలు..ఎంత నష్ట పోయారో చెప్పే ధైర్యం చెప్పలేదు. ఎంత పంట నష్ట పరిహారం ఇస్తానో కూడా సీఎం జగన్ చెప్పలేదు. రైతులు గట్టిగా అడిగితే కేసులు పెడతారు. రైతు కష్టంలో వున్నప్పుడు దుర్మాగమైన పరిస్థితి తెచ్చారు. పంటలకు భీమా చేసి ఉంటే నష్టం పరిహారం ఇచ్చే అవకాశం ఉండేది. తాను ప్రస్తుతం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న. రైతుకు ధైర్యం చెప్పేందుకు వచ్చా అని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ చేయకఊతే 3 నెలలో వైకాపాను బంగాళాఖాతంలో కలుపుదాం. ముఖ్యమంత్రికి అల్టిమేట్ ఇస్తున్న. పంటల నష్టం పై కేంద్రానికి కూడా లేఖ రాస్తాను. రాష్టంలో ఎంత పంట నష్టపోయారో ఆన్ లైన్ లో ఉంచాలి. నష్ట పరిహారం వైకాపా దొంగలకు ఇస్తే.. సంగతి తెలుస్తాం. నిజమైన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి. రైతు ద్రోహి జగన్ మోహన్ రెడ్డి. త్వరలో మీ ముందుకు వచ్చి ఏమి చేయబోతున్నామో వివారిస్తా అని చంద్రబాబు వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: