Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana జనగామ వ్యవసాయ మార్కెట్ లో రైతుల నిరసన

జనగామ వ్యవసాయ మార్కెట్ లో రైతుల నిరసన

by Prakash
FARMERS PROTEST

జనగామ జిల్లా,

జనగామ జిల్లా కేంద్రంలో నీ వ్యవసాయ మార్కెట్ లో రైతుల నిరసన | Farmers Protest

సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన కూడా పట్టించుకోని మిల్లర్లు. రైతులు నాలుగు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి యం యస్ పి రేటుకు తీసుకోవాలని చెప్పారు. మేము ఆ రేటుకు కొనము అని తెగేసి చెపుతున్న మిల్లర్లు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

రైతులు మాట్లాడుతూ…

మేము పంట పండించడానికి ఒక ఎకరానికి ముప్పై వేల రూపాయల పెట్టుబడి అవుతుంది. కష్టం చేసి తీసుకొస్తే అమ్ముదాము అంటే ఇక్కడ కొనే వాళ్లు మద్దతు ధర పెట్టకుండా పదిహేను వందల రూపాయలు పెడుతము అంటున్నారు ఇలా ఐతే రైతు వ్యవసాయం చేయడం కన్నా చనిపోవడం మంచిది అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జనగామ వ్యవసాయ మార్కెట్ లో రైతుల నిరసన
Advertisements

You may also like

Our Visitor

014314
Total views : 79912

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.