Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Telangana శంకరపట్నం లో రెచ్చిపోయిన వెల్లి దొంగలు..

శంకరపట్నం లో రెచ్చిపోయిన వెల్లి దొంగలు..

by Prakash
garlic theifs

వెల్లుల్లి దొంగలు (Garlic Thieves) :

మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం

బట్టల దొంగలను చూసాం…బంగారం దొంగలను చూసాం…విలువైన వస్తువులను దొంగిలించే వారిని చూసాం. కానీ విచిత్రం ఏమిటంటే శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఎల్లిపాయలను దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో గుండవేని శంకర్ అనే వ్యవసాయ రైతు తనకుండే భూమిలో ఎల్లిపాయలను సాగు చేశాడు… నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎల్లిపాయ మడిని తవ్వుకొని వెల్లిపాయల దొంగతనం చేశారు… శంకర్ పొలం దగ్గరికి వెళ్లేసరికి వెల్లిపాయ కాడలు చిందర వందరగా ఉండడం చూసి లబోదిబోమన్నాడు…

Follow us on : Facebook, Instagram & YouTube.

దాదాపు 40 వేల రూపాయల వెల్లిపాయలను దొంగలు తవ్వుకొని ఎత్తుకెళ్లారని రైతు కన్నీటి పర్యంతమయ్యారు… వెల్లిపాయలను దొంగతనం చేసిన దొంగలను త్వరగా పట్టుకోవాలని తనకున్న అరకోరా పెట్టుబడితో…తన కుటుంబ జీవనోపాధికి డబ్బులు వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఎల్లిపాయలను దొంగతనం చేశారని శంకర్ తెలిపారు…దీనిపై పోలీసులు…ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని శంకర్ వేడుకున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో …
నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ …


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: