Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana శంకరపట్నం లో రెచ్చిపోయిన వెల్లి దొంగలు..

శంకరపట్నం లో రెచ్చిపోయిన వెల్లి దొంగలు..

by Prakash
garlic theifs

వెల్లుల్లి దొంగలు (Garlic Thieves) :

మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం

బట్టల దొంగలను చూసాం…బంగారం దొంగలను చూసాం…విలువైన వస్తువులను దొంగిలించే వారిని చూసాం. కానీ విచిత్రం ఏమిటంటే శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఎల్లిపాయలను దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో గుండవేని శంకర్ అనే వ్యవసాయ రైతు తనకుండే భూమిలో ఎల్లిపాయలను సాగు చేశాడు… నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎల్లిపాయ మడిని తవ్వుకొని వెల్లిపాయల దొంగతనం చేశారు… శంకర్ పొలం దగ్గరికి వెళ్లేసరికి వెల్లిపాయ కాడలు చిందర వందరగా ఉండడం చూసి లబోదిబోమన్నాడు…

Follow us on : Facebook, Instagram & YouTube.

దాదాపు 40 వేల రూపాయల వెల్లిపాయలను దొంగలు తవ్వుకొని ఎత్తుకెళ్లారని రైతు కన్నీటి పర్యంతమయ్యారు… వెల్లిపాయలను దొంగతనం చేసిన దొంగలను త్వరగా పట్టుకోవాలని తనకున్న అరకోరా పెట్టుబడితో…తన కుటుంబ జీవనోపాధికి డబ్బులు వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఎల్లిపాయలను దొంగతనం చేశారని శంకర్ తెలిపారు…దీనిపై పోలీసులు…ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని శంకర్ వేడుకున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …


Advertisements

You may also like

Our Visitor

014478
Total views : 80324

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.