మంచిర్యాల జిల్లా మందమర్రి ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ లో బాలికల ఆరోగ్యంపై ఏర్పాటు చేసిన క్లబ్ ఆధ్వర్యంలో 7, 8 మరియు 9 వ తరగతి చదువుతున్న బాలికలకు ఆరోగ్యం- పరిశుభ్రత అనే అంశంపై చర్చ కార్యక్రమంలో మందమర్రి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మానస విద్యార్ధినులకు సూచనలు చేసారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండటం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, బ్యాడ్ టాచ్ గుడ్ టచ్ లాంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో మందమర్రి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ జయకృష్ణ రెడ్డి, GCEC ఇంఛార్జ్ సుష్మామాధురి పాల్లొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక, బూరుగులంక, గంటి పెదపూడి, ఉచ్చుల వారి పాలెం లంక గ్రామాల ప్రజలు.. ప్రతి సంవత్సరం గోదావరి నది వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద కష్టాల నుంచి గట్టేక్కేందుకు బ్రిడ్జి…
మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో చిన్నారి సహా 10 మంది మృతి చెందారు. ఈస్ట్ సెంట్రల్ స్టేట్ పుయెబ్లాలో జరిగిన ఈ దుర్ఘటన సంచలనం సృష్టించింది. గుర్తుతెలియని సాయుధ ముఠా ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులకు…
అమెరికా వైమానిక విన్యాసాల్లో ప్రమాదం జరిగింది. US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ కొన్నాయి. ఇదాహోలోని ఎయిర్ఫోర్స్ బేస్ ఎయిర్ షోలో జరిగింది ఈ ఘటన. గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా అమెరికా నౌకాదళానికి చెందిన రెండు యుద్ధ…
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం న్యాయమూర్తుల…
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల మంటల కారణంగా గత వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ 2.70 శాతం, నిఫ్టీ 2.20 శాతం మేర పతనమయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్…