Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh బయటపడ్డ నాగమయ్య స్వామి దేవతామూర్తుల విగ్రహాలు

బయటపడ్డ నాగమయ్య స్వామి దేవతామూర్తుల విగ్రహాలు

by Prakash
Lord Nagamaiah

పల్నాడు జిల్లా(Palnadu),

దాచేపల్లి మండలం, తంగేడ గ్రామంలో గుడికి సంబంధించిన స్థలం శుభ్రం చేస్తుండగా బయటపడ్డ నాగమయ్య స్వామి(Lord Nagamaiah) దేవతామూర్తుల విగ్రహాలు గ్రామస్తులు వెలికి తీశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ 1100 సంవత్సరాల క్రితం అణువుల మాచిరెడ్డి గారు ఇక్కడ పరిపాలన చేశారని మా పూర్వీకులు చెప్పేవారు అని గ్రామస్తులు తెలియచేసారు. వారు అప్పట్లో 101 బావులు,101 దేవాలయాలు,101 సత్రాలు కట్టించారని ప్రసిద్ధి. ఎంతో ప్రసిద్ధి గల తంగెడ గ్రామం చుట్టూ కూడా అప్పట్లో కోట నిర్మించి పరిపాలన చేశారన్నా ఆనవాళ్లు ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇప్పటివరకు 71 విగ్రహలు దొరికాయని ఇంకా 30 విగ్రహాలు ఉంటాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా …
అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ …
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.
హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025265
Total views : 146781

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.