Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసిన జగన్..!

వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసిన జగన్..!

by Satya
CM Jagan

నేడు ఇడుపులపాయకు జగన్..

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేయబోయే వైసీపీ(YCP) అభ్యర్థుల తుది జాబితాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Chief Minister Jagan Mohan Reddy) విడుదల చేశారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళి అర్పించారు. అనంతరం అభ్యర్థులను మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రకటించారు. మొత్తం సీట్లలో 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఇచ్చామని ధర్మాన తెలిపారు. పార్లమెంట్‌లో 11 సీట్లు బలహీన వర్గాలకు కేటాయించామని ధర్మా వెల్లడించారు. అందరూ ఊహించిన విధంగానే అభ్యర్థులను ఫిల్టర్ చేసి.. గెలుపు గుర్రాలను అనౌన్స్ చేశారు. మరోసారి పులివెందుల నుంచే సీఎం జగన్(CM Jagan) బరిలోకి దిగారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జగన్ సర్కారుపై చంద్రబాబు ఆగ్రహం


నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ …
ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల …
శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..
శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యాయి. పట్టణంలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014641
Total views : 80666

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.