283
విజయవాడలో రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే ఎన్టీఆర్ జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోరు కొనసాగుతుంది. టీడీపీ – జనసేన పొత్తుతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పశ్చిమ నుంచి బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్, నాగుల్ మీరా, బేగ్ వంటి నేతలు రేసులో ఉన్నారు. అయితే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చర్చ తీవ్రమైంది.




Total views : 79558