Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Latest News కవిత అరెస్టుకు నిరసనగా చేవెళ్ల ఎమ్మెల్యే ప్రెస్ మీట్…

కవిత అరెస్టుకు నిరసనగా చేవెళ్ల ఎమ్మెల్యే ప్రెస్ మీట్…

by Prakash
కవిత

రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ….. టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు జాగృతి అధ్యక్షురాలు కవితలు అక్రమ అరెస్టును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆయన మాట్లాడుతూ ఒక మహిళ అని చూడకుండా శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేయడం ఏమిటని దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ కూడా కక్షపూరిత కార్యక్రమాలు చేసి ఉంటే ఏ పార్టీ కూడా లేవకుండేదని కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అరెస్ట్ చేయడం ఏందని ఇదంతా కేవలం పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని లబ్ధి పొందడానికి మాత్రమే కక్షపూరితంగా కవితను అరెస్టు చేయడం జరిగిందని ఆయన సందర్భంగా తెలిపారు శ్రీరాముని ముందుకు తీసుకువచ్చి బిజెపి ప్రభుత్వం ఆడుతున్న నాటకంఅని పోలీస్ స్టేషన్లో అలాంటిది ఆడపిల్లకు రక్షణ ఉంటుందని కానీ కేంద్ర ప్రభుత్వం వైఖరి బాగోలేదని ఆయన తీవ్రగా విమర్శించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


శ్రీ రాముని ముందుకు వేసుకొని బిజెపి నాటకాలు ఆడుతుందని ఆ శ్రీరామునికి నేను కూడా 1,00 111/- రూపాయలు ఇచ్చానని కానీ ఇప్పటివరకు నాకు అక్షింతలు కూడా ఇవ్వలేదని అక్షింతలనే నాటకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న బిజెపి వైఖరిని నిరసిస్తున్నారని వెంటనే అరెస్టు చేసిన కవితను విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రతిఫలం అనుభవిస్తుందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పార్టీ మారదానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు ఇప్పుడైతే పార్టీ మారదలుచుకోలేదని రాబోయే కాలంలో పరిస్థితులను బట్టి మారోచ్చేమోనని ఆయన తెలిపారు నేను నిధుల గురించి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాలని, రేవంత్ రెడ్డి నే కాదు మంత్రులను కూడా కలవచ్చని ఆయన సందర్భంగా తెలిపారు. అనంతరం రోడ్డు మీద నిలబడి నినాదాలు చేశారు బిజెపి డౌన్ డౌన్ వెంటనే కవితను విడుదల చేయాలని…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039652
Total views : 199038

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: