Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. నీట మునిగిన వేలాది ఎకరాలు

మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. నీట మునిగిన వేలాది ఎకరాలు

by Prakash
Thousands of acres were submerged

మిచాంగ్ తుఫాన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నరసాపురం, మొగల్తూరు మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో మోకాలు లోతు నీరు చేరింది. సముద్రం కల్లోలంగా మారింది కెరటాలు ఎగిసిపడుతున్నాయి. వేట నిషేధించటంతో చేపల బోట్లు తీరానికి చేరుకున్నాయి.

Read Also…

Read Also…

Advertisements

You may also like

Our Visitor

014530
Total views : 80428

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.