ఒక్క రోజు సీఎం గురించి సినిమాల్లో చూశాం. దాదాపు అలాంటిదే ఇది కూడా. అతనో కలెక్టర్ .. విధులలో భాగంగా జిల్లాలోని పాఠశాలలను తనిఖీ చేయడానికి వెళ్ళాడు. విద్యార్థులను, సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. 10 వ తరగతి విద్యార్థుల్లో పరీక్షలకు సిద్ధమయ్యేలా ఉత్సాహం నింపేందుకు తనే స్వయంగా విద్యార్థులకు నేరుగా పాటలు చెప్పాలి అనుకోని చాక్ పీస్ చేతపట్టి ఒక్కరోజు టీచర్గా అవతారమెత్తాడు. 10 వ తరగతి విద్యార్థులకు గణిత గణిత పాఠం చాలా ఓపికగా చెప్పారు. చెప్పడమే కాకుండా విద్యార్థులను ప్రశ్నలు అడిగి మరీ తెలుసు కున్నారు. ఇంతకీ అతను ఎవరో కాదు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. స్వయంగా కలెక్టరే వచ్చి చెపుతుంటే ఆ విద్యార్థుల ఆనందం అంత ఇంతా కాదు . ఒత్తిడికి గురికాకుండా ప్రాక్టీస్ చేయాలని, డిజిటల్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని పదవ తరగతి విద్యార్థులకు కలెక్టర్ హనుమంతరావు సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90533